Delhi: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ జట్టు

David Warner and Prithvi Shaw Near Fifties As DC Fly vs PBKS

  • హాఫ్ సెంచరీకి సమీపంలో వార్నర్, పృథ్వీషా
  • పవర్ ప్లే ముగిసేసరికి 61 పరుగులు చేసిన ఢిల్లీ జట్టు
  • వికెట్లేమీ కోల్పోకుండానే దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ

ఐపీఎల్ 16లో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచుకుంది. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తోంది. ఈ సీజన్ లో మరో ఏడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోర్ వికెట్లు ఏమీ కోల్పోకుండా 61 పరుగులు చేసింది. ఆ తర్వాత ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్లేమీ కోల్పోకుండా 76 పరుగులు చేసింది. వార్నర్ 41, పృథ్వీషా 42 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీ 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. పంజాబ్ ఆరు గెలిచి, ఆరు ఓడిపోయింది.

  • Loading...

More Telugu News