kunamneni sambasiva rao: మునుగోడు సహా ఆ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి: సీపీఐ నేత కూనంనేని

Kunamneni faults KCR government over ORR lease

  • ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు లీజుకు ఇచ్చిందని ప్రశ్న
  • లీజు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టమని వ్యాఖ్య
  • సచివాలయానికి ప్రతిపక్షాలను రానీయకపోవడంపై ఆగ్రహం

ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు లీజుకు ఇచ్చిందని సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు మంగళవారం ప్రశ్నించారు. ఈ లీజు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పారు. కొత్తగా నిర్మించిన సచివాలయానికి ప్రతిపక్షాలను ఎందుకు రానివ్వడం లేదో చెప్పాలని కూనంనేని నిలదీశారు. హుస్నాబాద్, మునుగోడు, కొత్తగూడెం, బెల్లంపల్లి, దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గాలపై తాము ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు.

kunamneni sambasiva rao
cpi
  • Loading...

More Telugu News