ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మను ఫోన్ ద్వారా పరామర్శించిన సీఎం జగన్
- గుండె సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న సమీర్ శర్మ
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
- కె.విజయానంద్ కు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు
మరోవైపు సమీర్ శర్మ అస్వస్థతకు గురైన నేపథ్యంలో.. ఇంధనశాఖ ప్రత్యేక సీఎస్ కె.విజయానంద్ కు పూర్థి స్థాయి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు ఉత్తర్వులను ఇచ్చారు.