Sharmila: కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బ‌య‌ట‌కు రావాలి: ష‌ర్మిల

sharmila slams kcr

  • కేసీఆర్ తో పాటు కేటీఆర్ కు మ‌హిళ‌లు అంటే గౌర‌వం లేద‌న్న ష‌ర్మిల‌
  • కేసీఆర్ రాజులా, కేటీఆర్ యువ‌రాజులా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోప‌ణ‌
  • గ‌వ‌ర్న‌ర్‌కు కూడా టీఆర్ఎస్ నేత‌లు క‌నీస మ‌ర్యాద ఇవ్వ‌డం లేద‌ని వ్యాఖ్య‌

సీఎం కేసీఆర్ త‌న టీఆర్ఎస్ పార్టీ నిధుల నుంచి రైతుల‌కు ప‌రిహారం చెల్లించాల‌ని వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప‌నిచేయాల‌ని అన్నారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్ కు మ‌హిళ‌లు అంటే గౌర‌వం లేద‌ని ఆమె ఆరోపించారు. 

కేసీఆర్ రాజులా, కేటీఆర్ యువ‌రాజులా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని అన్నారు. గ‌వ‌ర్న‌ర్‌కు కూడా టీఆర్ఎస్ నేత‌లు క‌నీస మ‌ర్యాద ఇవ్వ‌డం లేద‌ని చెప్పారు. రైతుల‌కు మేలు చేయాల‌న్న ఆలోచ‌న కాంగ్రెస్ పార్టీకి కూడా లేద‌ని ఆమె విమ‌ర్శ‌లు గుప్పించారు.

  • Loading...

More Telugu News