sensex: వారాన్ని లాభాలతో ప్రారంభించిన మార్కెట్లు

Markets ends in profits

  • 231 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 69 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 3.4 శాతం పెరిగిన ఎయిర్ టెల్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ప్రారంభించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 231 పాయింట్లు లాభపడి 57,593కి చేరుకుంది. నిఫ్టీ 69 పాయింట్లు పెరిగి 17,222 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (3.40%), యాక్సిస్ బ్యాంక్ (2.23%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.74%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.68%), ఐటీసీ (1.54%). 

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.90%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.57%), హెచ్సీఎల్ (-1.41%), డాక్టర్ రెడ్డీస్ (-1.40%), ఏసియన్ పెయింట్స్ (-0.76%).

  • Loading...

More Telugu News