Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex looses 768 points

  • 768 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 252 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 5 శాతానికి పైగా నష్టపోయిన టైటాన్ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. రష్యా యుద్ధం నేపథ్యంలో మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 768 పాయింట్లు కోల్పోయి 54,333కి పడిపోయింది. నిఫ్టీ 252 పాయింట్లు పతనమై 16,245కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐటీసీ (2.78%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.78%), టెక్ మహీంద్రా (1.84%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.14%), సన్ ఫార్మా (1.08%).

టాప్ లూజర్స్:
టైటాన్ (-5.05%), మారుతి సుజుకి (-4.66%), ఏసియన్ పెయింట్స్ (-4.61%), మహీంద్రా అండ్ మహీంద్రా (-3.90%), హిందుస్థాన్ యూనిలీవర్ (-3.43%).

  • Loading...

More Telugu News