yadadri: మార్చి 4 నుంచి యాదాద్రి బ్ర‌హ్మోత్స‌వాలు

Yadadri Brahmotsavalu from March 4

  • మార్చి 4 నుంచి 14 దాకా ఉత్స‌వాలు
  • 11న స్వామి వారి తిరు క‌ళ్యాణం

తెలంగాణ‌లోని యాదాద్రి లక్ష్మీన‌ర‌సింహ‌స్వామి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు రంగం సిద్ధ‌మైంది. మార్చి 4 నుంచి బ్ర‌హ్మెత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లుగా తెలంగాణ స‌ర్కారు ప్ర‌క‌టించింది. మార్చి 4 నుంచి 14 వ‌ర‌కు ఉత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా మార్చి 11న బాలాల‌యంలో స్వామి వారి తిరు కళ్యాణం జ‌ర‌గ‌నుంది.

  • Loading...

More Telugu News