Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్

corona bulletin in inida

  • నిన్న 1,07,474 మందికి క‌రోనా
  • నిన్న క‌రోనా వ‌ల్ల‌ 865 మంది మృతి
  • మొత్తం మర‌ణాల సంఖ్య‌ 5,01,979

దేశంలో నిన్న 1,07,474 మందికి క‌రోనా నిర్ధార‌ణ అయింద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 2,13,246 మంది కోలుకున్నారని తెలిపింది. నిన్న క‌రోనా వ‌ల్ల‌ 865 మంది ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించింది.

క‌రోనాకు ప్ర‌స్తుతం 12,25,011 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మర‌ణాల సంఖ్య‌ 5,01,979కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.42 శాతంగా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,69,46,26,697 డోసుల వ్యాక్సిన్లు వేశారు. 

  • Loading...

More Telugu News