Sensex: ఈ వారాన్ని లాభాల్లో ముగించిన మార్కెట్లు

Markets ends in profits

  • 143 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 67 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • 1.79 శాతం పెరిగిన ఏసియన్ పెయింట్స్ షేర్ విలువ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 143 పాయింట్లు లాభపడి 59,745కి పెరిగింది. నిఫ్టీ 67 పాయింట్లు పుంజుకుని 17,813 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏసియన్ పెయింట్స్ (1.79%), టీసీఎస్ (1.26%), నెస్లే ఇండియా (1.23%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.18%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.06%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-1.39%), మహీంద్రా అండ్ మహీంద్రా (-1.31%), ఎల్ అండ్ టీ (-1.06%), బజాజ్ ఫైనాన్స్ (-1.00%), హెచ్డీఎఫ్సీ (-0.98%).

  • Loading...

More Telugu News