Sensex: 2021ని భారీ లాభాలతో ముగించిన మార్కెట్లు

Markets finished 2021 with profits

  • మార్కెట్లలో న్యూఇయర్ జోష్
  • 460 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 150 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ సంవత్సరాన్ని భారీ లాభాల్లో ముగించాయి. మార్కెట్లలో ఈరోజు న్యూఇయర్ జోష్ కనిపించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 460 పాయింట్లు లాభపడి 58,254కి చేరుకుంది. నిఫ్టీ 150 పాయింట్లు పెరిగి 17,354 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (3.50%), అల్ట్రాటెక్ సిమెంట్ (2.62%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.36%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.91%), మారుతి సుజుకి (1.86%).

టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-1.97%), టెక్ మహీంద్రా (-0.56%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-0.41%), ఇన్ఫోసిస్ (-0.16%).

  • Loading...

More Telugu News