Corona Virus: దేశంలో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌

corona bulletin in inida

  • కొత్త‌గా 7,774 క‌రోనా కేసులు
  • నిన్న 306 మంది క‌రోనాతో మృతి
  • మొత్తం మ‌ర‌ణాల సంఖ్య‌ 4,75,434

దేశంలో కొత్త‌గా 7,774 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అలాగే, నిన్న 306 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. క‌రోనా నుంచి మ‌రో 8,464 మంది కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో మొత్తం 92,281 మందికి చికిత్స అందుతోంది.

దేశంలో క‌రోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మొత్తం 4,75,434కి పెరిగింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 3,41,22,795 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 132,93,84,230 వ్యాక్సిన్ డోసుల‌ను వినియోగించారు.

  • Loading...

More Telugu News