Sensex: సరికొత్త గరిష్ఠాలను తాకిన సెన్సెక్స్, నిఫ్టీ

Sensex and Nifty ends at record high

  • 663 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 201 పాయింట్లు పెరిగిన నిప్టీ
  • 7 శాతం వరకు లాభపడ్డ భారతీ ఎయిర్ టెల్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా లాభాలను కొనసాగించాయి. ఈ క్రమంలో ఈ రోజు సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్ఠాలను తాకాయి. రూ. 21,000 కోట్ల  రైట్స్ ఇష్యూకు భారతీ ఎయిర్ టెల్ ఆమోదం తెలపడంతో ఆ సంస్థ షేర్లు వరుసగా రెండో రోజు లాభాల్లో కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 663 పాయింట్లు లాభపడి 57,552కు చేరుకుంది. నిఫ్టీ 201 పాయింట్లు పుంజుకుని 17,132 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతీ ఎయిర్ టెల్ (6.99%), బజాజ్ ఫైనాన్స్ (4.94%), బజాజ్ ఫిన్ సర్వ్ (3.34%), ఏసియన్ పెయింట్స్ (3.03%), టైటాన్ కంపెనీ (2.32%).

టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.55%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-1.14%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (-0.47%).

  • Loading...

More Telugu News