ఆంధ్రప్రదేశ్లో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు
- కరోనా విజృంభణ తగ్గకపోవడంతో నిర్ణయం
- ఈ నెల 21వ తేదీ వరకు పొడిగింపు
- రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ
కాగా, ఏపీలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు అదుపులోకి రావట్లేదు. దీనిపై నిన్న సర్కారు సమీక్ష సమావేశం నిర్వహించి, రాత్రి పూట కర్ఫ్యూ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. రాత్రి సమయంలో కరోనా ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.