Hindu Idols: శ్రీకాకుళం జిల్లాలో హిందూ విగ్రహాలపై దాడులు

Some Idols in Srikakulam district vandalized
  • శ్రీముఖలింగం క్షేత్రంలో దాడులు
  • పద్మనాభస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం
  • స్థానికుల ఫిర్యాదు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం క్షేత్రం సమీపంలోని పద్మనాభ కోదండస్వామి ఆలయంలో విగ్రహాల ధ్వంసం చోటుచేసుకుంది. కొందరు దుండగులు ఇక్కడి వినాయకుడు, సరస్వతి అమ్మవారు, మహిషాసుర మర్దని విగ్రహాలపై దాడులు చేశారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు షురూ చేశారు.
Hindu Idols
Padmanabha Swamy Temple
Vandalize
Srikakulam District
Andhra Pradesh

More Telugu News