సెట్స్ పైకి నాగశౌర్య సొంత ప్రాజెక్టు!
- వరుస సినిమాలతో నాగశౌర్య
- సొంత బ్యానర్లో ఓ సినిమా
- దర్శకుడిగా నాగశౌర్య
- కీలకమైన పాత్రలో రాధిక
కానీ నాగశౌర్య .. అనీష్ కృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లాడు. కొన్నిరోజుల పాటు ఈ షూటింగ్ నడించింది. ఆ తరువాత కరోనా ప్రభావం పెరగడంతో షూటింగును ఆపేశారు. అలా ఆగిపోయిన షూటింగు మళ్లీ ఇప్పుడు మొదలైంది. నాగశౌర్య తదితరులపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకి 'షిర్లే సెటియా' కథానాయికగా పరిచయమవుతోంది. సీనియర్ నటి రాధిక ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.