జానాను కలిసిన రేవంత్.. అధిష్ఠానం సరైన నిర్ణయం తీసుకుందన్న మల్లు రవి
- జానారెడ్డిని కలిసిన అనంతరం షబ్బీర్ ఇంటికి
- ఏఐసీసీ నిర్ణయాన్ని స్వాగతించిన మల్లు రవి
- కేసీఆర్ అప్రజాస్వామిక రాజకీయాలు ఎదిరించేందుకు కాంగ్రెస్ నాయకులంతా కలిసి పనిచేయాలని పిలుపు
ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ అప్రజాస్వామిక రాజకీయాలను ఎదిరించి పోరాడేందుకు కాంగ్రెస్ నాయకులంతా ఏకమై కలిసికట్టుగా పనిచేయాల్సి ఉందని అన్నారు. కాగా, రేవంత్రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే ఆయన ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.