జానారెడ్డిపై బాల్క సుమన్ విమర్శలు
- కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది
- ఆ పార్టీ తుడుచుపెట్టుకుపోయింది
- జానారెడ్డికి ఓటమి భయం
- ఎన్నడూ సామాన్య ప్రజలను పట్టించుకోలేదు
దేశంలో, తెలంగాణలో ఆ పార్టీ తుడుచు పెట్టుకుపోయిందని చెప్పారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓటమి భయంతో జానారెడ్డికి వెన్నులో వణుకుపుడుతోందని విమర్శించారు. నిన్న జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన ఓటమిని ఒప్పుకున్నట్లుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఆయన ఎన్నడూ సామాన్య ప్రజలను పట్టించుకోలేదని బాల్క సుమన్ ఆరోపించారు.