ఏమాత్రం తగ్గని తమిళులు... ఉత్సాహంగా జల్లికట్టు
- తమిళనాడులో పొంగల్ సందోహం
- గ్రామీణ ప్రాంతాల్లో జల్లికట్టు నిర్వహణ
- మధురై జిల్లాలో పోటీలు ప్రారంభం
- ఎద్దులను లొంగదీసేందుకు పోటీపడ్డ ప్రజలు
- కరోనా ఆంక్షల నడుమ ప్రాచీన క్రీడ
కాగా, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టుపై పలు ఆంక్షలు విధించింది. ఇందులో పాల్గొనేవారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ అయ్యుండాలని, ఆ విషయం నిరూపిస్తూ సర్టిఫికెట్ సమర్పించాలని పేర్కొంది. జల్లికట్టులో పాల్గొనే పోటీదారుల సంఖ్యను 150కి పరిమితం చేసింది. పైగా, ప్రేక్షకులు కూడా 50 శాతం మించకూడదని స్పష్టం చేసింది.