నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి ఎన్నికల కమిషనర్గా నియమించండి: ఏపీ గవర్నర్ ఆదేశాలు జారీ
- ఇప్పటికే ఏపీ గవర్నర్కు నిమ్మగడ్డ వినతిపత్రం
- నిర్ణయం తీసుకున్న గవర్నర్
- ఏపీ ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ
ఈ నేపథ్యంలో ఈ రోజు గవర్నర్ బిశ్వభూషణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డను నియమించాలని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆయన లేఖ పంపారు.