ప్రపంచ సుందరి కిరీటం ధరించి.. తల్లితో కలిసి భోజనం చేసిన ఐశ్వర్య.. నాటి ఫొటో వైరల్!
- 1994లో ఐష్కి ప్రపంచ సుందరి టైటిల్
- అప్పట్లో దిగిన ఫొటోను షేర్ చేస్తోన్న అభిమానులు
- ఆకట్టుకుంటోన్న నాటి ఫొటో
ప్రపంచ సుందరి టైటిల్ అందుకున్న సమయంలో ఐశ్వర్య ఎంతో భావోద్వేగం చెందింది. తాను అనుకున్నది సాధించానన్న తృప్తి ఆమెలో కనపడింది. ఆ సమయంలోనే తన తల్లి బృందారాయ్ తో కలసి ఆమె భోజనం చేసింది. ఆ సందర్భంగా దిగిన ఆ ఫొటోను ఎవరో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతోంది.