కరోనా క్రైసిస్ చారిటీకి సినీ నటుడు గోపీచంద్ రూ. 10 లక్షల విరాళం
- సీసీసీకి చిత్ర పరిశ్రమ నుంచి అందుతున్న చేయూత
- ఇప్పటికే 2,000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు
- 1,500 మంది అనాథలకు రెండు నెలలపాటు అన్నదానం
ఈ క్రమంలో, కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బంది పడుతున్న రెండు వేల కుటుంబాలకు ఇప్పటికే నిత్యావసర సరుకులు అందజేసిన హీరో గోపీచంద్.. 1,500 మంది అనాథలకు రెండు నెలలపాటు అన్నదానం చేస్తున్నాడు. తాజాగా సీసీసీకి రూ. 10 లక్షల విరాళం అందించాడు.