అమిత్ షా భరోసాతో నిరసనను విరమించుకున్న డాక్టర్లు
- డాక్టర్లపై కరోనా బాధితుల దాడులు
- రేపు బ్లాక్ డే నిర్వహించేందుకు సిద్ధమైన వైద్యులు
- డాక్టర్లకు అన్ని విధాలా భద్రతను కల్పిస్తామన్న అమిత్ షా
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న డాక్టర్లపై దేశంలోని పలుచోట్ల దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, అద్దె ఇళ్లలో ఉంటున్న డాక్టర్లను ఇంటి యజమానులు వేధిస్తున్నారు. ఈ నేపథ్యంలో, రేపు బ్లాక్ డేను నిర్వహించాలని డాక్టర్లు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అమిత్ షా భరోసా ఇవ్వడంతో వైద్యులు శాంతించారు.