Mancherial District: తెలంగాణలో మరో జిల్లాకు విస్తరించిన కరోనా.. మంచిర్యాలలో తొలి కేసు నమోదు

First corona case in manchiryala district

  • ఈ నెల 14న హైదరాబాద్ లో చనిపోయిన జిల్లా మహిళ
  • ఆమెకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ
  • ఆమె స్వగ్రామంలో హైఅలర్ట్‌ ప్రకటించిన జిల్లా అధికారులు

తెలంగాణ రాష్ట్రంలో మరో జిల్లాకు కరోనా వైరస్‌ విస్తరించింది. మంచిర్యాల జిల్లాలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో జిల్లా అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. చెన్నూరు మండలం ముత్తరావుపల్లికి చెందిన ఈ మహిళకు అనారోగ్యం చేయడంతో ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. ఈనెల 14వ తేదీన ఆమె హైదరాబాద్‌లోనే చనిపోయింది. అప్పటికే పంపిన శాంపిల్స్‌లో ఆమెకు పాజిటివ్‌ అని తేలడంతో ముత్తరావుపల్లిలో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు.  

  • Loading...

More Telugu News