ఈ కష్టకాలంలో రైతుకి అండగా ఉందామంటున్న యాంకర్ అనసూయ
- ‘కరోనా’ పరిస్థితుల నేపథ్యంలో రైతుకి అండగా ఉందాం
- మామిడి, అరటి, బత్తాయి పండ్లను కొనుక్కుని తిందాం
- రైతును, దేశాన్ని కాపాడుకుందాం
రైతు పండించే మామిడి, అరటి, బత్తాయి, నిమ్మ, జామ పండ్లను కొనుక్కుని తిందామని, రోగ నిరోధక శక్తిని పెంచుకుందామని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకుందామని సూచించింది. రైతును, దేశాన్ని కాపాడుకుందామని, రైతుకు మనం, మనకు రైతు అవసరమని, మనందరం దేశానికి అవసరమని, ఈ విషయాన్ని మర్చిపోకుండా అందరూ ఇంట్లోని సురక్షితంగా ఉండాలని సూచించింది.