Chandrababu: ఆ తండ్రీ కొడుకులను జైలుకు పంపడమే జగన్ టార్గెట్: దేవినేని ఉమ

Jagan targets chandrababu

  • ప్రజా సంక్షేమం కోసం తాపత్రయ పడే చంద్రబాబు
  • జైలుకు పంపాలని జగన్ కుయుక్తులు
  • దేవినేని ఉమ కీలక వ్యాఖ్యలు

అనునిత్యమూ ప్రజా సంక్షేమం కోసమే తాపత్రయపడుతూ ఉండే చంద్రబాబునాయుడిని, ఆయన కుమారుడు లోకేశ్ ను జైలుకు పంపాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తండ్రీకొడుకులను కటకటాల వెనక్కు పంపాలని జగన్, చాలా కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, తెలుగుదేశం పార్టీ నాయకుల భద్రతను తగ్గించారని ఆరోపించారు. టీడీపీ ముఖ్య నేతలను చంపాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, తమను ప్రజలే రక్షించుకుంటారని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News