Telugudesam: ఉత్తరాంధ్రపై జగన్ దండయాత్ర ప్రారంభమైంది: నారా లోకేశ్

  • ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి’ అని జగన్ అన్నప్పుడే అనుమానం వచ్చింది
  • విశాఖలో భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా వీరంగం
  • ఈ వ్యవహారాలతో మరింత స్పష్టత వచ్చేసింది

ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్  మరోమారు విమర్శలు చేశారు. అభివృద్ధి, ప్రణాళిక లేకుండా ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి’ అని జగన్ అన్నప్పుడే తనకు అనుమానం వచ్చిందని, ఉత్తరాంధ్రపై జగన్ దండయాత్ర ప్రారంభమైందని విమర్శించారు. విశాఖలో జరుగుతున్న భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియా వీరంగం, ఇన్ సైడర్ ట్రేడింగ్ వ్యవహారాలు చూస్తుంటే జగన్ దండయాత్ర విషయమై స్పష్టత వచ్చేసిందంటూ లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.

  • Loading...

More Telugu News