TTD: టీటీడీ పరిధిలోకి మరో రెండు దేవస్థానాలు

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
  • కృష్ణా జిల్లా నిమ్మకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం టీటీడీ పరిధిలోకి
  • చిత్తూరులోని కందుల వారిపల్లె శేషాచలం లింగేశ్వర స్వామి నిలయం కూడా 

టీటీడీ పరిధిలోకి మరో రెండు దేవాలయాలు వచ్చాయి. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం ఏపీ ప్రభుత్వం సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై కృష్ణా జిల్లా నిమ్మకూరు వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు చిత్తూరులోని కందుల వారిపల్లె శేషాచలం లింగేశ్వర స్వామి నిలయం రానున్నాయి.
 

  • Loading...

More Telugu News