Chandrababu: టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ

  • అమరావతిలో తమ నేతలతో బాబు సమావేశం
  • ఈ సమావేశానికి హాజరైన సీనియర్ నేతలు
  •  తాజా పరిస్థితులపై చర్చ

అమరావతిలో తమ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, లోకేశ్, అచ్చెన్నాయుడు, రామానాయుడు, బుచ్చయ్య చౌదరి హాజరైనట్టు సమాచారం. సెలెక్ట్ కమిటీకి బిల్లులు పంపడం, అమరావతి ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News