Andhra Pradesh: అమరావతిలో మరో మరణం... వెంకటేశ్వరావు అనే రైతుకూలీ మృతి

  • గుండెపోటుతో మరణించిన రైతు కూలీ
  • వెంకటేశ్వరరావు స్వగ్రామం వెంకటపాలెం
  • ప్రతిరోజూ రాజధాని ఆందోళనల్లో పాల్గొంటున్నట్టు గ్రామస్తులు వెల్లడి

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల ఆందోళనలు తీవ్రస్థాయికి చేరిన తరుణంలో మల్లికార్జునరావు అనే రైతు మృతి చెందడం తెలిసిందే. తాజాగా రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో ఓ రైతుకూలీ మరణించాడు. వెంకటేశ్వరరావు అనే రైతుకూలీ గుండెపోటుతో మృతి చెందాడు. వెంకటేశ్వరరావు ప్రతిరోజూ అమరావతి ఆందోళనల్లో పాల్గొంటున్నాడని గ్రామస్తులు తెలిపారు. రాజధాని మార్పుపై మనోవేదనతోనే మృతి చెందాడని గ్రామస్తులు చెబుతున్నారు.

Andhra Pradesh
Amaravati
Farmers
AP Capital
Telugudesam
YSRCP
Jana Sena
  • Loading...

More Telugu News