అర్థరాత్రి మహిళా జర్నలిస్టుపై రెండు రౌండ్ల కాల్పులు.. కోడిగుడ్లతో దాడి
- తన కారులో వెళుతున్న మిథాలి
- వాహనాన్ని ఓవర్టేక్ చేసిన దుండగులు
- మాస్కులతో గుర్తించలేకపోయిన మిథాలీ
అనంతరం ఆమెపై కోడిగుడ్లతో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దుండగులు మాస్కులు ధరించి ఉండటంతో ఆమె వారిని గుర్తించలేకపోయారు. ప్రస్తుతం మిథాలి తూర్పు ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.