కొనసాగుతున్న భట్టి విక్రమార్క విలీన వ్యతిరేక దీక్ష
- ఇందిరాపార్క్ వద్ద ‘ప్రజాస్వామ్య పరిరక్షణ సత్యాగ్రహం’
- రెండో రోజుకి చేరిన నిరశన
- నిరవధిక దీక్షగా మారిన 36 గంటల ఆందోళన
కాగా, టీఆర్ఎస్ చర్యపై కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా మండిపడ్డారు. ఎమ్మెల్యేంతా ఒకేసారి పార్టీ మారకపోయినా విలీనం చేశారన్నారు. ముఖ్యంగా ఒక దళిత నాయకుడు లెజిస్లేటివ్ పార్టీ నాయకుడిగా ఉండడం ఇష్టంలేని కేసీఆర్ ఇటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.