Andhra Pradesh: ఈ నెల 12 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  • ఈ మేరకు గవర్నర్ నోటిఫికేషన్ జారీ
  • 12, 13న కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం
  • 13న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక

ఈ నెల 12 నుంచి ఏపీ శాసనసభా సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12, 13న కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 13వ తేదీన శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ నెల 14న శాసనసభ, శాసన మండలి సభ్యులతో ఉభయ సభల సంయుక్తం సమావేశం నిర్వహించనున్నారు. అదే రోజున శాసనసభలో గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 14 నుంచి శాసనమండలి సమావేశాలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News