నేడు నంద్యాలలో ఎస్పీవై రెడ్డి అంత్యక్రియలు.. వివిధ పార్టీల నేతల నివాళులు
- మంగళవారం రాత్రి హైదరాబాద్లో మృతి
- స్వగ్రామంలో నేడు అంత్యక్రియలు
- పలువురు నేతల నివాళి
ఎస్పీవైకి నివాళులు అర్పించిన వారిలో మంత్రి ఎన్ఎండీ ఫరూక్, ఎమ్మెల్యేలు భూమా బ్రహ్మానందరెడ్డి, ఐజయ్య, మణిగాంధీ, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, మాజీ మంత్రి, వైసీపీ నేత శిల్పా మోహన్రెడ్డి, వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఇంతియాజ్ అహ్మద్, జనసేన నాయకులు, సీపీఎం, సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు, అధికారులు ఉన్నారు.