Guntur District: వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడులపై ఎస్పీకి ఫిర్యాదు

  • పోలింగ్ రోజున వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి
  • నిందితులపై చర్యలు చేపట్టాలి
  • వినతి పత్రంలో కోరిన వైసీపీ నేతలు

ఈ నెల 11న ఏపీలో ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున వైసీపీ కార్యకర్తలు, నేతలపై టీడీపీ నేతలు జరిపిన దాడులపై గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుకి ఆ పార్టీ నేేతలు ఫిర్యాదు చేశారు. తమ కార్యకర్తలపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు రూరల్ ఎస్పీకి ఓ వినతిపత్రం సమర్పించారు. ఎస్పీని కలిసిన వారిలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, మేరుగ నాగార్జున, కాసు మహేశ్ తదితరులు ఉన్నారు. కాగా, గుంటూరు జిల్లాలో టీడీపీ దాడులపై వైసీపీ నిజనిర్ధారణ కమిటీ నియమించింది. 

  • Loading...

More Telugu News