కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేపుతున్న శిశువు మృతి
- కాన్పు కోసం ప్రభుత్వాసుపత్రిలో చేరిన మెర్సీ
- శుక్రవారం మగబిడ్డకు ప్రసవం
- శిశువు తల, ముక్కుపై రక్తపు గాట్లు
అయితే ఆ శిశువు మృతి చెందాడు. శిశువు తల, ముక్కుపై రక్తపు గాట్లు ఉండటంతో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ చనిపోయాడని శిశువు తండ్రి, బంధువులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగటంతో, ఘటనపై ఆసుపత్రి ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.