YSRCP: నాకు మీ ఆశీస్సులు కావాలి: వైఎస్ జగన్

  • మీరు వేసే ఓటు ఏపీ భవిష్యత్ ను నిర్ణయిస్తుంది
  • రేపటి భవిష్యత్ కోసం ఆలోచించాలి
  • మీరంతా ఆలోచించి ఓటు వేయాలి

ఏపీలో వైసీపీ అధినేత జగన్ చివరి ఎన్నికల ప్రచారం తిరుపతిలో ముగిసింది. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా తప్పనిసరిగా కావాలని, అందుకు, మంచి నాయకుడిని ఎన్నుకోవాలని జగన్ కోరారు. ఇదిలా ఉండగా, ఈ నెల 11వ తేదీన మీరు వేసే ఓటు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను నిర్ణయిస్తుందని, రేపటి భవిష్యత్ కోసం మీరంతా ఆలోచించి ఓటు వేస్తారని నమ్ముతున్నానని చెబుతూ, 'నాకు మీ ఆశీస్సులు కావాలి' అంటూ జగన్ ఓ ట్వీట్ చేశారు. 

  • Loading...

More Telugu News