సత్తెనపల్లి టికెట్ పై మొదలైన రగడ.. జగన్ తో బత్తుల బ్రహ్మానందం రెడ్డి భేటీ!
- అంబటి రాంబాబుకు ఇవ్వొద్దని విజ్ఞప్తి
- స్థానికంగా అంబటికి వ్యతిరేకత ఉందని వ్యాఖ్య
- జగన్ ఇంటిముందు గోవర్ధన్ రెడ్డి గ్రూపు ఆందోళన
ఆయనపై స్థానికంగా వ్యతిరేకత ఉందని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. అంబటి తప్ప ఎవరు పోటీచేసినా పార్టీ విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. కాగా, ఈ విషయంలో జగన్ ఏం చెప్పారన్నది తెలియరాలేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి టీడీపీ తరఫున స్పీకర్ కోడెల శివప్రసాద్ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతికి ఈసారి బాపట్ల టికెట్ ఇవ్వరాదని మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి వర్గీయులు ఈరోజు హైదరాబాద్ లోని జగన్ నివాసం ముందు ఆందోళనకు దిగారు.