YSRCP: వైసీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల ఢిల్లీ టూర్‌

  • రేపు, ఎల్లుండి దేశ రాజధానిలోనే
  • ఓ చానెల్‌ కార్యక్రమానికి హాజరు
  • ఏపీ ప్రతిపక్ష నేత హోదాలో ఆహ్వానం

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజులపాటు ఢిల్లీలో బస చేయనున్నారు. ఇందుకోసం ఆయన రేపు రాజధానికి బయలుదేరుతున్నారు. ‘హౌ ద దక్కన్‌ విల్‌ డిసైడ్‌ హూ సిట్స్‌ ఇన్‌ ఢిల్లీ’ అన అంశంపై ఇండియా టుడే చానల్‌ నిర్వహిస్తున్న సదస్సుకు ఆయన ఏపీ ప్రతిపక్ష నాయకుని హోదాలో హాజరవుతున్నారు.

  • Loading...

More Telugu News