బేరసారాల వివాదంపై... సిట్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన సీఎం కుమారస్వామి
- సిట్ను ఏర్పాటు చేయాలని కోరిన స్పీకర్
- స్పీకర్పై ఆరోపణలు బాధించాయన్న సీఎం
- స్పీకర్ కార్యాలయాన్ని కాపాడాలన్న సభ్యులు
మరోవైపు సభ్యులంతా స్పీకర్ రమేశ్ కుమార్ నిజాయతీకి, గౌరవానికి మారుపేరని.. అలాంటి వ్యక్తిపై ఈ తరహా ఆరోపణలు తగవనీ.. ఆయన కార్యాలయాన్ని కాపాడాలని కోరారు. అయితే సిట్ విచారణను స్పీకర్ వరకే పరిమితం చేయాలని బీజేపీ కోరగా.. కేవలం నిజానిజాలను వెలుగులోకి తెచ్చేందుకే సిట్ను ఏర్పాటు చేశాము తప్ప ఎవరినీ వెంటాడేందుకు కాదని కుమారస్వామి తెలిపారు.