భీమవరం సోమేశ్వరునికి పాలాభిషేకం చేసిన తనికెళ్ల భరణి!
- భీమవరానికి వచ్చిన తనికెళ్ల భరణి
- స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు
- ఆలయం వద్ద సందడి వాతావరణం
ఆలయ పురోహితులతో కలిసి రుద్రం, నమకం, చమకం తదితరాలను చదువుతూ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. తనికెళ్ల భరణి ఆలయానికి వచ్చారని తెలుసుకుని, ఆయన్ను చూసేందుకు పెద్దఎత్తున ప్రజలు, అభిమానులు తరలిరావడంతో ఆలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది.