KCR: గవర్నర్ తేనేటి విందులో ముచ్చట్లు: అటు కేసీఆర్.. ఇటు కేటీఆర్.. మధ్యలో పవన్!

- సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా పవన్
- ముగ్గురి మధ్య అరగంటకు పైగా చర్చ
- ప్రస్తుత రాజకీయాలపై సంభాషణ
రిపబ్లిక్ డే సందర్భంగా నేటి సాయంత్రం గవర్నర్ నరసింహన్ ఇచ్చిన తేనీటి విందులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అటు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మధ్యలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూర్చున్నారు.


