పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని.. దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు!
- ఆలయానికి చేరుకున్న జనసేన శ్రేణులు
- ప్రత్యేక పూజలు నిర్వహించిన విజయవాడ నేతలు
- జనసేనకు ఆదరణ పెరుగుతోందని వ్యాఖ్య
అనంతరం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేతలు మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కు ఏపీలో రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందని తెలిపారు. త్వరలోనే మరింత మంది నేతలు జనసేనలో చేరుతారని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పవన్ ఏపీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.