వేగంగా హైకోర్టుల ఏర్పాటు పనులు.. ఉన్నతాధికారులతో గవర్నర్ నరసింహన్ సమావేశం
- హైకోర్టు ఏర్పాటుకు శరవేగంగా సన్నాహాలు
- తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్
- ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రవీణ్కుమార్
జనవరి 1న ఉదయం 8:30 గంటలకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాధాకృష్ణన్, 10.30కి విజయవాడలో సీఎం క్యాంప్ కార్యాలయంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్కుమార్ ప్రమాణస్వీకారం చేస్తారు. తెలంగాణలో ప్రమాణ స్వీకారం అయిన వెంటనే గవర్నర్ ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు.