jana sena: తెలంగాణ ఎన్నికలపై పార్టీ అభిప్రాయాన్ని 5న తెలియజేస్తా: పవన్ కల్యాణ్

  • ముందస్తు ఎన్నికలపై మా అభిప్రాయం కోరుతున్నారు
  • అందులో మిత్రులు, జనసైనికులు..  ఉన్నారు
  • అందుకే, ‘జనసేన’ అభిప్రాయం తెలియజేస్తా

తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికలపై తమ పార్టీ అభిప్రాయాన్ని ఈ నెల 5వ తేదీన తెలియజేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మిత్రులు, జనసైనికులు, ప్రజలతో పాటు పోటీ చేస్తున్న పార్టీల అభ్యర్థులు కూడా తమ పార్టీ అభిప్రాయం తెలియజేయమని కోరుతున్నారని పవన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ అభిప్రాయాన్ని తెలియజేయనున్నట్టు చెప్పారు.

  • Loading...

More Telugu News