శృతి హరిహరన్ ఫిర్యాదుతో.. అర్జున్ పై బెంగళూరులో కేసు నమోదు!
- అర్జున్ తనను అసభ్యకరంగా తాకాడని ఫిర్యాదు చేసిన శృతి
- కేసు నమోదు చేసిన పోలీసులు
- శుక్రవారం నాడు శృతిపై పరువు నష్టం దావా వేసిన అర్జున్
ఈ నేపథ్యంలో అర్జున్ పై కబ్బన్ పార్క్ పీఎస్ లో శృతి ఫిర్యాదు చేసింది. 'విస్మయ' చిత్రం షూటింగ్ సందర్భంగా రిహార్సల్స్ చేస్తుండగా అర్జున్ తనను అసభ్యకరంగా తాకాడని ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అర్జున్ పై కేసు నమోదు చేశారు.