ys jagan: నాపై దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దు: వైఎస్ జగన్

  • భగవంతుడి దయ, ప్రజల ప్రేమే నన్ను రక్షించాయి
  • పిరికిపందల చర్యలు నా లక్ష్యాన్ని దెబ్బతీయలేవు
  • నా ప్రజా సంక్షేమ పోరాటాలను ఆపలేవు

తనపై జరిగిన దాడి పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని వైఎస్ జగన్ కోరారు. భగవంతుడి దయ, కోట్లాది మంది ప్రజల ప్రేమ, ఆశీస్సులే తనను రక్షించాయంటూ ఓ ట్వీట్ చేశారు. ఇటువంటి పిరికిపందల చర్యలు తన ఆత్మవిశ్వాసాన్ని, లక్ష్యాన్ని దెబ్బతీయలేవని, ప్రజా సంక్షేమం కోసం తాను చేసే పోరాటాలను ఆపలేవని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News