ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'సవ్యసాచి' టీజర్
- చైతూ కథానాయకుడిగా 'సవ్యసాచి'
- ప్రతినాయకుడిగా మాధవన్
- ముఖ్యమైన పాత్రలో భూమిక
ఈ టీజర్ ను బట్టి కంటెంట్ కొత్తగా .. ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనే విషయం అర్థమవుతోంది. భూమిక ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో ప్రతినాయకుడిగా మాధవన్ కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. 'ప్రేమమ్' తరువాత చందూ .. చైతూ కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు వున్నాయి.