kcr: కరుణ పార్థివదేహం వద్ద పిడికిలి బిగించిన కేసీఆర్!

- కరుణానిధికి నివాళి అర్పించిన కేసీఆర్, రాహుల్, అఖిలేష్
- కేసీఆర్ తో పాటు చెన్నై వెళ్లిన కవిత
- కరుణ కుటుంబాన్ని పరామర్శించిన నేతలు
రాజకీయ దిగ్గజం కరుణానిధికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా ఉన్నారు. నివాళి అర్పించిన అనంతరం... జోహార్ కరుణానిధి అంటూ పిడికిలి బిగించారు కేసీఆర్. అనంతరం కరుణానిధి కుటుంబసభ్యులను కేసీఆర్ పరామర్శించారు.


