మిథున్ చక్రవర్తి కుమారుడికి యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు!
- నాలుగేళ్ల పాటు శారీరక సంబంధాన్ని పెట్టుకున్నాడంటూ నటి ఫిర్యాదు
- యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు
- లక్ష పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీతో బెయిల్
ఈ నేపథ్యంలో మహాక్షయ్ తో పాటు, ఆయన తల్లిపై కేసు నమోదైంది. తాజాగా మహాక్షయ్ కు ఢిల్లీ హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తు, ఇద్దరు ష్యూరిటీతో బెయిల్ మంజూరయింది. ఎప్పుడు పిలిస్తే అప్పుడు కోర్టుకు హాజరుకావాలని, సాక్షులను ప్రలోభపెట్టరాదంటూ ఆదేశించింది.