Chandrababu: మోదీ వ్యాఖ్యలపై పార్లమెంటులో చర్చకు పట్టుబట్టండి.. చంద్రబాబుకు ఉండవల్లి బహిరంగ లేఖ

  • పార్లమెంట్ లో తలుపులు మూసి ఏపీ విభజన చేశారన్న మోదీ  
  • ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీలు చర్చకు పట్టుబట్టాలి
  • రాజ్యాంగబద్ధంగా విభజన జరగలేదు 

రాష్ట్రం కోసం ఢిల్లీలో పోరాడే అవకాశం ఏపీ సీఎం చంద్రబాబుకు లభించిందని ప్రముఖ రాజకీయవేత్త, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు చంద్రబాబుకు ఓ బహిరంగ లేఖ రాశారు. నాడు పార్లమెంట్ లో తలుపులు మూసి ఏపీ విభజన చేశారన్న మోదీ వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీలు లోక్ సభలో చర్చకు పట్టుబట్టాలని కోరారు. రాజ్యాంగబద్ధంగా విభజన జరగలేదని నిరూపించేందుకు తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆ వివరాలను టీడీపీ ఎంపీలకు ఇస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయమై పార్లమెంట్ లో చర్చ జరిగితే కాంగ్రెస్, బీజేపీలలో దోషి ఎవరో తేలిపోతుందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News